తెలుగు రాష్ట్రాల

నల్లమలలో దారి తప్పిన భక్తులు

అభోబిలం. ప్రతినిధి నంద్యాల జిల్లా అహోబిలం అడవులలో నృసింహస్వామి భక్తులు దారి తప్పిపోయారు. ఆళ్లగడ్డ పోలీసుల కథనం ప్రకారం, కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన భక్త భక్త బృందం బుధవారం సాయంత్రం అహోబిలం లోని నృసింహస్త్వామి ఆలయం దర్శించుకున్నారు. ఆ తర్వాత అడవి ప్రాంతంలోని పావన నృసింహస్వామి ఆలయానికి వెళ్లారు. స్వామి దర్శనం అనంతరం తిరుగుప్రయాణంలో అడవి మార్గంలో భక్తులు దారి తప్పిపోయారు. ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది రాత్రంతా గాలంపు చర్యలు […]