August 21, 2026 11:09 pm

తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాలు

రాయదుర్గం భూముల వేలం సమస్య హైకోర్టులో తేల్చుకోండి

రాయదుర్గం భూముల వేలం వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోబోదని సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. ఈ భూ తగాదాను స్థానిక హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. రామదుర్గం సాన్మక్తాకు సమీపంలోని రెండు సర్వే నెంబర్ల లోని 11 ఎకరాలను విక్రయించేందుకు టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కోఎకరాకు కనీష్టం రూ. ఒక్క వంద 75 కోట్లుగా ధరను […]

తెలుగు రాష్ట్రాలు

నల్లమలలో దారి తప్పిన భక్తులు

అభోబిలం. ప్రతినిధి నంద్యాల జిల్లా అహోబిలం అడవులలో నృసింహస్వామి భక్తులు దారి తప్పిపోయారు. ఆళ్లగడ్డ పోలీసుల కథనం ప్రకారం, కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన భక్త భక్త బృందం బుధవారం సాయంత్రం అహోబిలం లోని నృసింహస్త్వామి ఆలయం దర్శించుకున్నారు. ఆ తర్వాత అడవి ప్రాంతంలోని పావన నృసింహస్వామి ఆలయానికి వెళ్లారు. స్వామి దర్శనం అనంతరం తిరుగుప్రయాణంలో అడవి మార్గంలో భక్తులు దారి తప్పిపోయారు. ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది రాత్రంతా గాలంపు చర్యలు

Scroll to Top