రాయదుర్గం భూముల వేలం సమస్య హైకోర్టులో తేల్చుకోండి
రాయదుర్గం భూముల వేలం వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోబోదని సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. ఈ భూ తగాదాను స్థానిక హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. రామదుర్గం సాన్మక్తాకు సమీపంలోని రెండు సర్వే నెంబర్ల లోని 11 ఎకరాలను విక్రయించేందుకు టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కోఎకరాకు కనీష్టం రూ. ఒక్క వంద 75 కోట్లుగా ధరను […]

